భానోదయం: ఏప్రిల్ 2026

13, ఏప్రిల్ 2026, సోమవారం

"యుద్ధం ఆగేలా లేదు.. గ్యాస్ వచ్చేలా లేదు! ఇక పొగ రాని కట్టెల పొయ్యి తెచ్చుకోవడమే మేలు."



ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చూస్తుంటే భయం వేస్తోంది. అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడం, యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకోవడం మనం చూస్తున్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే కాకుండా, గ్యాస్ కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. పట్టణాల్లో ఉండేవారు గ్యాస్ సిలిండర్ కోసం క్యూ కట్టాల్సి వస్తుందేమో కానీ, మనం పల్లెటూర్లలో ఉండేవారికి ఆ భయం అక్కర్లేదు!

ఎందుకంటే.. మనకు ప్రకృతి ఇచ్చిన వరాలు ఉన్నాయి. పల్లెటూరి వంటకు మించిన రుచి ఎక్కడా దొరకదు. ఇప్పుడు ఆ పాత కాలపు వంట విధానాన్ని కొత్త టెక్నాలజీతో కలిపి వాడుకుందాం రండి.


పొగ రాని 'స్మార్ట్' కట్టెల పొయ్యి!

పూర్వకాలంలో కట్టెల పొయ్యి అంటే పొగ వల్ల కళ్ళు మండుతాయి, గోడలు నల్లగా అవుతాయి అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు మార్కెట్లో "బ్లోవర్ కట్టెల పొయ్యిలు" అందుబాటులోకి వచ్చాయి.

బ్లోవర్ మ్యాజిక్: దీనికి ఒక చిన్న ఎలక్ట్రిక్ బ్లోవర్ ఉంటుంది. అది గాలిని వేగంగా పంపడం వల్ల కట్టెలు గ్యాస్ స్టౌ లాగే నీలి రంగు మంటతో మండుతాయి.

పొగ ఉండదు: మంట నిలకడగా ఉండటం వల్ల అసలు పొగ రాదు. మీ వంటిల్లు కూడా శుభ్రంగా ఉంటుంది.

ఖర్చు తక్కువ: ఒక్కసారి చిన్న ముక్కలు వేస్తే చాలు, బ్లోవర్ గాలితో గంటల తరబడి మంట వస్తుంది.

కట్టెల పొయ్యి వంట - ఆ రుచే వేరు!

గ్యాస్ మీద వండిన వంటకు, కట్టెల మంటపై వండిన వంటకు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది.

అద్భుతమైన రుచి: సెగ మీద నిదానంగా ఉడికిన పప్పు అయినా, మాంసం కూర అయినా ఆ కమ్మని రుచి మరే పొయ్యి పైన రాదు.


ఆరోగ్యం: కట్టెల పొయ్యి వంటలో ఆహారంలోని పోషకాలు చక్కగా నిలబడతాయి.

గ్యాస్ బిల్లు సున్నా - కట్టెలు ఫ్రీ!

మనం పల్లెటూర్లలో ఉంటాం.. మన చేల దగ్గర, తోటల్లో ఎండిన కట్టెలు పుష్కలంగా దొరుకుతాయి. గ్యాస్ సిలిండర్ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, సిలిండర్ బుక్ చేసి రోజులు తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మన పొలం దగ్గర దొరికే కర్ర ముక్కలే మనకు ఇంధనం!


యుద్ధాలు వస్తాయో, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయో మనకు అనవసరం. ఆధునికమైన బ్లోవర్ కట్టెల పొయ్యిని తెచ్చుకుందాం.. మన చేను కాడి కట్టెలతో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటను ఆస్వాదిద్దాం. పొదుపు చేద్దాం.. పల్లెటూరి వైభవాన్ని కాపాడుకుందాం!


10, ఏప్రిల్ 2026, శుక్రవారం

నిజమైన మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? రమణ మహర్షి బోధించిన అద్భుత సత్యం!

 



చాలామంది మనశ్శాంతి కోసం ఊర్లు తిరుగుతుంటారు, ఆశ్రమాలకు వెళ్తుంటారు. కానీ, బాహ్య ప్రపంచంలో మార్పులు వెతికినంత కాలం మనసు ప్రశాంతంగా ఉండదు. ఇదే విషయాన్ని రమణ మహర్షి ఒక చిన్న సంఘటన ద్వారా ఎలా వివరించారో ఈ కథలో చూద్దాం.


ఆశ్రమంలో జరిగిన సంఘటన


ఒక వ్యక్తి తన ఇంట్లో మనశ్శాంతి లేక, ప్రశాంతత కోసమని రమణ మహర్షి గారి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కొన్నాళ్లు ధ్యానం చేస్తూ గడుపుతున్నాడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఆశ్రమ వంటశాల వైపు వెళ్ళినప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది. అక్కడ వంటవాడు 30 కిలోల కూరగాయలు తెచ్చి, లెక్కల్లో మాత్రం 50 కిలోలు అని రాసి, మిగిలిన 20 కిలోల సొమ్మును తన జేబులో వేసుకుంటున్నాడు. ఇది రోజువారీ జరుగుతున్న అవినీతి అని గమనించాడు.


మహర్షి మౌనం - భక్తుడి అసహనం


ఆ భక్తుడు ఈ విషయాన్ని రమణ మహర్షి గారికి వివరించాడు. "స్వామి, మీ ఆశ్రమంలో ఇలా అన్యాయం జరుగుతోంది, ఆ వంటవాడు దొంగతనం చేస్తున్నాడు" అని చెప్పాడు. కానీ మహర్షి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ధ్యానంలో ఉండిపోయారు. ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఆయనలో చలనం లేకపోవడంతో, ఆ వ్యక్తికి ఓపిక నశించింది.

ఒకరోజు కోపంతో, "స్వామి! ఇంటి వద్ద మనశ్శాంతి లేక ఇక్కడికి వస్తే, ఇక్కడ కూడా ఇంత అవినీతి జరుగుతుంటే మీరు పట్టించుకోరేంటి? అసలు మీకు ఇవేవీ పట్టవా?" అని గట్టిగా అడిగేశాడు.

మహర్షి ఇచ్చిన జ్ఞానబోధ

అప్పుడు రమణ మహర్షి నెమ్మదిగా కళ్లు తెరిచి ఇలా అన్నారు:


"చూడు నాయనా.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? నేను ఆరోజు ఎలా ఉన్నానో, ఈరోజు కూడా అలాగే ఉన్నాను. నేను నా మట్టుకు ధ్యానం చేసుకుంటుంటే, ఎవరో వచ్చి ఈ గోడలు కట్టారు, వంటలు చేస్తున్నారు. ఇందులో ఏది నాది? అసలు ఈ ఆశ్రమం నాది అని నీకు ఎవరు చెప్పారు?"


ఆయన ఇంకా కొనసాగిస్తూ.. "నీకు మనశ్శాంతి ఎందుకు లేదో తెలుసా? నువ్వు అక్కడ (ఇంట్లో) ఏం జరుగుతుందో వెతికావు, ఇక్కడ (ఆశ్రమంలో) ఏం జరుగుతుందో వెతుకుతున్నావు. నీ మనసు లౌకిక విషయాల మీద, ఎదుటివారి తప్పుల మీద ఉంది. మనసు అనేది నీ ఇంట్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా ఒకటే. ఎప్పుడైతే నీ మనసును పరమాత్మ వైపు మళ్ళించి, నీ లోపలికి నువ్వు చూసుకుంటావో.. అప్పుడే నీకు నిజమైన శాంతి లభిస్తుంది. లౌకిక విషయాల్లో పడి కొట్టుమిట్టాడితే నువ్వు ఎక్కడికి వెళ్లినా ప్రశాంతత దొరకదు." అని హితబోధ చేశారు.. అప్పుడు ఆ భక్తుడికి జ్ఞానోదయం కలిగింది..


మనం నేర్చుకోవాల్సిన పాఠం


మనం మనశ్శాంతిని ప్రదేశాల్లో వెతుకుతాం, కానీ అది మన ఆలోచనల్లో ఉంటుంది. ఎదుటివారు ఏం చేస్తున్నారు, సమాజం ఎలా ఉంది అనే విషయాల కంటే.. మన అంతరాత్మ ఏం చెబుతోంది, మనం దైవచింతనలో ఎంతవరకు ఉన్నాం అనేది ముఖ్యం. మనసు మారనంత కాలం, మనుషులు మారినా ప్రదేశాలు మారినా ప్రశాంతత అనేది దొరకదు.!

7, ఏప్రిల్ 2026, మంగళవారం

నా మద్దతు ఇజ్రాయెల్ కే🇮🇱

 అమెరికా, ఇరాన్ యుద్ధం లో మీ మద్దతు ఎవరికి..?


నా మద్దతు ఇజ్రాయెల్ కే





ఈ యుద్ధం ప్రారంభం కావడానికి అసలు కారణం ఇరాన్.


ఇజ్రాయెల్ కొత్త టెక్నాలజీ కనిపెడుతూ, అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.


ఇజ్రాయెల్ ఏ దేశంపై అన్యాయంగా దాడి చేయలేదు.

అలా చేసే దేశమైతే మిగితా ముస్లిం దేశాల్లాగా చెత్త దేశంగా తయారయ్యేది.


టెక్నాలజీ తో ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగింది.


మరి ఇరాన్ ఏం చేస్తుంది ఉగ్రవాదులను పెంచి పోషించి, ఇజ్రాయెల్ మీద పదే పదే దాడి చెయిస్తుంది.



ఇజ్రాయెల్ టెక్నాలజీని కనిపెడితే 

ఇరాన్ ఉగ్రవాదులను కనిపెట్టింది.

హెజ్ బొల్లా, హమాస్, హూతీ,ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలను పెంచి పోషించింది..


తాను అభివృద్ధి చెందదు, ఇతరులను అభివృద్ధి చెందనీయదు మతం ముసుగులో తన ప్రజలకే స్వేచ్చ లేకుండా నియంత పాలన చేస్తుంది..


తనంతట తానుగా ప్రశాంతంగా బ్రతుకుతున్న ఇజ్రాయెల్ పై పదే పదే దాడులు చేయిస్తే ఏ దేశం అయినా ఎన్ని సార్లు భరిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం యుద్ధమే అని నేరుగా యుద్ధం చేస్తుంది.


అక్టోబర్ 7, 2023 న పండుగ జరుపుకుంటున్న ఇజ్రాయెల్ ప్రజలపై ఇరాన్ పెంచి పోషించిన హమాస్ తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 1200 మందిని చంపేసి,250 మందిని బందీలుగా తీసుకెళ్ళిన విషయం మనకు తెలిసిందే..


ఇరాన్ వద్ద అణుబాంబు లేదు, ఒకవేళ ఉంటే ఎప్పుడో ఇజ్రాయెల్ పైనా వాడేది ఎందుకంటే ఇజ్రాయెల్ ను లేకుండా చేయడం ఇరాన్ లక్ష్యం.


అందుకని ఇలా దొంగచాటున దాడులు చేసి ఇజ్రాయెల్ ప్రజలను లేకుండా చేయడం వీరి లక్ష్యం..


ఇజ్రాయెల్ ప్రజలపై ఇరాన్ తీవ్రవాదులు దాడి చేసినట్టే, మన భారతీయులపై పాకిస్తాన్ తీవ్రవాదులు పెహల్గాం లో దాడి చేసారు .. ఈరెండు దాడులు ఒక రకంగా జరిగాయి కారణం మతం ఇస్లాం కాని వారు ఈ భూమిమీద ఉండకూడదు ఇదే ఇస్లాం తీవ్రవాదుల లక్ష్యం..


ఇజ్రాయెల్ ఎప్పుడు ఇరాన్ పై దాడి చేయలేదు కాని ఇరాన్ కు ఇజ్రాయెల్ అంటే పడకపోవడానికి కారణం మతం. ఇస్లాం కానివారు ఉండకూడదు అనే క్రూరత్వం..


ఈ ప్రపంచం మొత్తం ఇస్లాం మతం మాత్రమే ఉండాలని వారి కోరిక ..


ఎంత క్రూరులు తమ మతం కాకుంటే బ్రతకనియ్యరా..


ప్రపంచంలో మొత్తం ఇస్లాం మతం మాత్రమే ఉండాలని వారి లక్ష్యం..


అందుకే ఇలాంటి ముస్లిం దేశాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నాయి.. డబ్బులు మొత్తం ఉగ్రవాదులను పెంచి పోషించడానికే సరిపోతే ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంటుంది, 


 నా మద్దతు ఎప్పుడు ఇజ్రాయెల్ కే ...🇮🇱🇮🇱

చిన్న దేశం అయినా, చుట్టూ శత్రువులే ఉన్నా, నిరంతరం దాడులు జరుగుతునే ఉన్నా, యుద్ధాలు గెలిచి పవర్ ఫుల్ దేశంగా నిలిచింది, చాలా గొప్ప ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది..


ఇరాన్ ఏం చేసింది నా దృష్టిలో ఇది ఒక చెత్త దేశం .

ఉగ్రవాదులను పెంచి పోషించి, ప్రపంచంలో శాంతి లేకుండా చేసింది.. 


ఇరాన్ లో మతతత్వ రాజకీయాలు

 అంతం అయితే తప్ప ప్రపంచంలో శాంతి ఉండదు..






6, ఏప్రిల్ 2026, సోమవారం

అమెరికా ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ మధ్యవర్తిత్వం. వెనుక అమెరికా ప్రయోజనాలు



అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోతుందా లేదా? 45 రోజులు వాయిదా పడుతుందా?


ఈ యుద్ధం ఆగిపోవాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


యుద్ధం ఆపడానికి ఏ దేశం ముందుకు రాలేదు.

ఎందుకంటే అక్కడ ఉన్నది అమెరికా, అందులోను డోనాల్డ్ ట్రంప్ ఎవరి మాట వినడు అని అందరికి తెలుసు కాబట్టి ఏ దేశం ఈ యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వం చేయలేదు..


కాని ఈ యుద్ధం ఆపడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుందంటే నమ్మలేని విషయం. పాకిస్థాన్ అంటే ప్రపంచంలో ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కర్మాగారం అలాంటి దేశం యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వం చేస్తే అమెరికా లాంటి అగ్రదేశం ఒప్పుకుంటుందా అని సందేహం..


అమెరికా లాంటి అగ్రదేశం పాకిస్థాన్ లాంటి చెత్త దేశం మాట వింటుంది అంటే అందులో  అమెరికాకు లబ్ధిపొందే అంశం ఉంది అని అర్థం అవుతుంది..


ఆసీం మునీర్, ట్రంప్ గతంలో వైట్ హౌస్ లో భేటి అయ్యారు‌ కాబట్టి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం తో యుద్ధం ముగించే అవకాశాలు ఉన్నాయి...


మొత్తం కాకపోయినా 45 రోజుల కాల్పుల ఒప్పందం కుదుర్చుకునే అవకాశం, హర్మూజ్ జలసంధిని తెరిచే అవకాశం ఉంది..


అమెరికా లాంటి దేశం పాకిస్థాన్ మాట వింటుంది అంటే అమెరికా కు పాకిస్తాన్ తో చాలా అవసరం ఉంది అని అర్థం.


ఇరాన్ పై భూతల యుద్ధం చేయడాని పాకిస్తాన్ భూభాగం నుండే అమెరికా సైనికులను ఇరాన్ సరిహద్దులు దాటింటి భూతల యుద్దానికి దిగడం..


 చైనానుండి ఆయుధాలు ఇరాన్ కు పాకిస్తాన్ భూభాగం నుండే వస్తాయి కాబట్టి వాటిని అడ్డుకోవడం.


45 రోజులు కాల్పుల విరమణ చేసి భూతల దాడులకు ప్లాన్ చేసుకుని పాకిస్తాన్ భూభాగం నుండే ఇరాన్ లోకి ప్రవేశించి యుద్ధం చేయడం. 


భవిష్యత్తులో కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి భారత్ మీద యుద్దానికి పాకిస్తాన్ కు సహాయం చేసి ఆయుధాలు అమ్ముకోవడం.


ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ను అమెరికా అంగీకరించే అవకాశం ఉంది.


లేకుంటే పాకిస్తాన్ లాంటి దేశానికి ప్రపంచంలో ఏదేశం కూడా విలువ ఇవ్వదు అలాంటి అమెరికా ఇస్తుందంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మధ్యవర్తిత్వానికి ఒప్పుకునే అవకాశం ఉంది.


పాకిస్థాన్ కు అమెరికా విలువ ఇస్తుంది అనడం కంటే తమ తమ అవసరాలకు వాడుకుంటుంది అనడం సమంజసం..


పాకిస్థాన్ మాత్రం తాము యుద్ధం ఆపగలిగాం అని గొప్పగా  చెప్పుకుంటుంది. అమెరికా మా వెనకాల ఉందని మన  దేశాన్ని  హెచ్చరించండం చేస్తుంది..


కాని అమెరికా పాకిస్తాన్ ను ఒక పావుగా మాత్రమే వాడుకుంటుంది. 


పాకిస్తాన్ తో  ఇరాన్, చైనా,భారత్ వంటి దేశాలతో సరిహద్దు ఉండటం వలన అమెరికా ఆదేశాన్ని మిత్ర దేశంగా చేసుకుని తన ప్రయోజనాలు తీర్చుకుంటుంది.

అదికూడా డోనాల్డ్ ట్రంపులాంటి దుందుడుకు స్వభావం ఉన్న అధ్యక్షుడు ఉన్నంత వరకే ...

5, ఏప్రిల్ 2026, ఆదివారం

మా వి గన్ - మీ జ గన్

 ఆంధ్రప్రదేశ్,తెలంగాణ విడిపోయాక రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేసిన ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కి సొంత రాజధాని ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా చేసుకొని తాత్కాలికంగా భవనాలు నిర్మించి పరిపాలనా సాగించారు..


రాజధాని నిర్మించాలంటే దశాబ్దాలు పడుతుంది అలాంటిది ఐదేళ్లలో నిర్మాణం సాధ్యం కాదు.

చంద్రబాబు నాయుడు గారి హాయాంలో అమరావతి రాజధానిగా పునాది వేసారు... 


ఐదేళ్ల తర్వాత అభివృద్ధి లేదని బాబు గారిని ఓడించి మహా మేధావి అయిన జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు..


జగన్ గారు ఎలాగూ చంద్రబాబు గారి పనులు నచ్చవు కాబట్టి అమరావతి రాజధానని అటకెక్కించి.

మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు.

ఒక రాజధాని కట్టడమే ఎన్నో ఏళ్ళు పడుతుంది 3మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు అంటే 3శతాబ్దాలు కావాలి.


మూడు రాజధానులు ప్రకటించాడు కాని అమలు చేయడం మరిచిపోయాడు, రిషికొండ తవ్వి ప్యాలెస్ కట్టాడు. రాజధాని కట్టమంటే ప్యాలెస్ కట్టాడు బహుశా రాజధాని అంటే తన సొంత ఆస్తి అనుకున్నాడేమో.


అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు 5ఏళ్ళు పోరాటం చేసినా వారిని పట్టించుకోలేదు కదా ఇబ్బందులకు గురిచేసాడు.


ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా అమోద ముద్ర వేసాక .

అమరావతి వద్దు "మా వి గన్" రాజధాని చేయాలంటాడు.


సినిమాలో కమెడియన్ చెప్పినట్టు మంచిలీపట్నం నుండి మ, విజయవాడ నుండి వి, గుంటూరు నుండి గన్ తీసుకుని మా వి గన్ అని రాజధాని పేరు పెట్టాలి అంటాడు..


దీనిపై అందరూ రకరకాల ఊర్ల పేరుతో ఆ ఊరి నుండి ఒక అక్షరం ఈ ఊరి నుంచి ఒక అక్షరం తీసుకుని చాలా హాస్యాస్పదంగా పేర్లు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మేధావి అని పొగుడుతున్నారు.


ఇంత మహా మేధావి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో నాకైతే అర్థం కాలేదు...


కాని మా వి గన్ ఆలోచనను చూసి అందరూ మాకెందుకు రాలేదు ఈ ఆలోచన అని సిగ్గుపడుతున్నారు.


జగన్ మోహన్ రెడ్డి గారు సినిమాల్లోకి వెళితే చాలా పెద్ద హాస్య నటుడు అవుతారు. 


ఆ పదాలు, ఆ ప్రాసలు మహా అద్భుతం...


మా వి గన్ - మీ జ గన్



3, ఏప్రిల్ 2026, శుక్రవారం

హిందూమతం ఈ దేశం దాటి ఎందుకు విస్తరించడం లేదు -మందక్రిష్ణ మాదిగ

 





మతం మారితే sc హోదా, రిజర్వేషన్లు వర్తించవని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది..


దీనిని వ్యతిరేకిస్తూ మందక్రిష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి, రామాయణం,మహాభారతం , కృష్ణుడిని, హిందూ మతాన్ని కించపరూస్తూ మాట్లాడారు.


రిజర్వేషన్లకు, హిందూ దేవుళ్ళకు సంబంధం ఏమిటి.?


మందక్రిష్ణ మాదిగ గారు హిందూ మతం గురించి ఒక మాట అన్నారు. హిందూమతం ఈ దేశం దాటి ఎందుకు విస్తరించడం లేదు అని?


నేను చెబుతాను హిందూ మతం ప్రపంచంలో ఎందుకు విస్తరించడం లేదో..


1. ఇతర మతాల వారిని బలవంతంగా మతం మార్చదు.


2.ఇతర దేశాల మీద  దాడులు చేసి ఇతర మతాల వారిని,వారి సంస్కృతిని నాశనం చేయలేదు.


3.ఇప్పటికి వారి ప్రార్థన స్థలాల్లో హిందూ మతం పట్ల చాలా ద్వేషం పెంచే ప్రసంగాలు చేస్తారు.

హిందూ మతాన్ని అంతం చేయడమే వారి లక్ష్యం.


4.ఇతర దేశాలనుండి వారి మతస్తులను ఈ దేశంలోకి అక్రమంగా తీసుకొచ్చి ఆశ్రయం కల్పించి వారి జనాభా పెంచుకుంటున్నారు.

కాని హిందువులు అలా చేయడం లేదే..



5.హిందూ మతం రెండు ఎడారి  మతస్తులతో నిరంతరం పోరాడుతు ఈ దేశంలో ఇప్పటికి నిలిచింది 

లేదంటే ఈ దేశం ఎప్పుడో ఎడారి మతస్తుల దేశం అయ్యేది..


6.ఇతర దేశాల్లో విస్తరించవలసిన అవసరం హిందూ మతానికి లేదు.


7.ఈ భారతదేశం అంత గొప్ప భూమి ప్రపంచంలో లేదు..


8.హిందూధర్మాన్ని ఆచరించే శక్తి ఇతర దేశస్తులకు ఉండదు...


9.ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థికంగా, 

క్రూరంగా బలంగా ఉన్న మతస్తులు ఉంటే ప్రపంచం మొత్తం విస్తరించవచ్చు.

హిందు మతానికి ఈరెండు లక్షణాలు లేవు అందుకే ప్రపంచంలో విస్తరించడం లేదు..


పనికిరాని మతాలు దౌర్జన్యంగా, క్రూరంగా ప్రపంచంలో విస్తరిస్తూ పోతే.. వాటిని గొప్ప మతాలు అనడం మీ మూర్ఖత్వం..


ఈ దేశంలో పుట్టి రిజర్వేషన్లు స్వీకరిస్తూ మళ్ళీ ఈదేశంపైనే ద్వేషం వెళ్ళగక్కుతారు మేమే చాలా తెలివైన వారమని.. మీలాంటి మేధావులు..


ప్రపంచంలో శాంతిని పంచే మతం ఏదైనా ఉందంటే అది హిందూ మతమే...🚩🚩


జై శ్రీరామ్ 🚩 🚩 

జైహింద్ 🚩🚩

జై భారత్ 🚩🚩