భానోదయం: ఏదో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరిస్తే అది ఎన్నికల ప్రచారం కోసమే చేసినట్లు అవుతుంది

11, జులై 2023, మంగళవారం

ఏదో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరిస్తే అది ఎన్నికల ప్రచారం కోసమే చేసినట్లు అవుతుంది

 రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని ఓ పాఠశాలను ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు హీమాన్షు దత్తత తీసుకుని కోటి రూపాయలు వెచ్చించి పాఠశాలో కొత్త బెంచీలు, మరుగుదొడ్లు, డైనింగ్ గది, ఆటస్థలం ఏర్పాటు చేసినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలియజేసారు. 


ఈ పాఠశాల మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని విధ్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పిస్తే చాలా బాగుంటుంది.


 ఏదో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరిస్తే కేవలం ప్రచారం కోసమే చేసినట్లు అవుతుంది. 


రాష్ట్రంలోని ప్రతి ఇంచు నాదే అని చెప్పే ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతీ మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలను అభివృద్ధి  పరచాలి.


ఏదో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరిస్తే అది ఎన్నికల ప్రచారం కోసమే చేసినట్లు అవుతుంది. 


కామెంట్‌లు లేవు: